మాడ్గులపల్లిలో సర్వసభ్య సమావేశం

1231చూసినవారు
మాడ్గులపల్లిలో సర్వసభ్య సమావేశం
నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో సోమవారం సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ పోకల శ్రీవిద్య రాజు మాట్లాడుతూ, మండల సమస్యల పై చర్చించి అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోకల శ్రీ విద్యరాజు, ఎంపీడీఓ కీలుబట్ల తిరుమల స్వామి, వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు కళింగ రెడ్డి, కనకారెడ్డి, మండలం అధికారులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్