ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు బ్యాగులు పంపిణీ

53చూసినవారు
ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు బ్యాగులు పంపిణీ
మిర్యాలగూడ పట్టణం ప్రకాష్ నగర్ తొమ్మిదో వార్డు ఇంచార్జ్ అవుట శ్రీనివాస్ సహకారంతో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు బ్యాగులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్యఅతిథి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.

సంబంధిత పోస్ట్