దేవి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు

50చూసినవారు
దేవి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు
మిర్యాలగూడ పట్టణంలోని 6వ వార్డ్ ఇందిరమ్మ కాలనీ నందు దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలలో శనివారం పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మరియు బీఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్