నూతన ఎంపీడీఓ ను సన్మానం చేసిన ఎంపీపీ పోకల శ్రీ విద్య రాజు

1094చూసినవారు
నూతన ఎంపీడీఓ ను సన్మానం చేసిన ఎంపీపీ పోకల శ్రీ విద్య రాజు
మాడుగుల పల్లి మండలంలోని ఎంపీడీఓ గా పని చేసిన జితేందర్ రెడ్డి బదిలీ అయ్యారు. యాదాద్రి భువనగిరిలోని వలిగొండ మండలానికి బదిలీ అయినందున నూతన బాధ్యత చేపట్టిన ఎంపీడీఓ గా కీలుబట్ల తిరుమల స్వామి విధులలో చేరడం జరిగింది. సోమవారం ఆయనను మండల పరిషత్ ఆఫీసులో ఎంపీపీ పోకల శ్రీ విద్య రాజు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్