కొనసాగుతున్న బ్రహ్మత్సవాలు

63చూసినవారు
కొనసాగుతున్న బ్రహ్మత్సవాలు
మిర్యాలగూడ పట్టణంలోని గీతామందిర్ శ్రీరుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ద్వితీయవార్షికబ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం నాల్గవరోజు వేడుకల్లో భాగంగా శ్రీ లక్ష్మీనారాయణ ఇష్టి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. పూజలసందర్బంగా ఎన్ఆర్ఐ దాత చెనుమల్ల అశోక్ స్వామి వార్లకు స్వర్ణ కవచాలు బహుకరించారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బండారు కుశలయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్