విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి

81చూసినవారు
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి
విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని చెన్నైపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమ్మడి సైదిరెడ్డి కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శనివారం ట్రిపురరాం మండలంలోని పలు పాఠశాల ఆద్వర్యంలో నూతన అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. విశాలమైన తరగతి గదులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత మధ్యాహ్న భోజన వసతి, నోటు పుస్తకాలు అందించబడుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్