6 నెలలు దాటిన పూర్తికాని రోడ్డు...భయపడుతున్న ప్రజలు

78చూసినవారు
6 నెలలు దాటిన పూర్తికాని రోడ్డు...భయపడుతున్న ప్రజలు
మిర్యాలగూడ నియోజకవర్గం జాతీయ రహదారిపై ప్రతిరోజు వేలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఆ రోడ్డును బ్రిడ్జి నిర్మాణం పేరుతో 6నెలల్ క్రితం నేషనల్ హైవే కోసం తవ్వారు. సగం రోడ్డు తవ్వి ఎక్కడి పనులు అక్కడే వదిలి వేయడంతో ఆ రోడ్డు ప్రమాదకరంగా మారింది
అని వాహనచోదకులు తెలిపారు. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా రోడ్డు పూర్తి కాకపోగా, ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోవడంలేదంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్