అభివృద్ధి నిధులకు 10 లక్షలు మంజూరు

85చూసినవారు
బెల్ట్ షాపుల నిర్మూలనను పటిష్టంగా నిర్వహించిన గ్రామస్తులను బుధవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఎమ్మెల్యే సూచనల మేరకు బెల్ట్ షాపులను సంపూర్ణంగా నిర్మూలించినందుకు గాను ఆ గ్రామంలోని కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించారు. వెంటనే గ్రామాభివృద్ధికి 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్