గ్రామీణ అభివృద్ధి అధికారి వై. శేఖర్ రెడ్డి అకస్మిక తనిఖీ

59చూసినవారు
గ్రామీణ అభివృద్ధి అధికారి వై. శేఖర్ రెడ్డి అకస్మిక తనిఖీ
మర్రిగూడ మండలం సరంపేట గ్రామంలో గురువారం జరిగిన గ్రామ ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వై. శేఖర్ రెడ్డి అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భం గా గ్రామపంచాయతీ, అంగన్వాడి కేంద్రం లో పలుకు రికార్డులను పరిశీలించారు. పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. నర్సరీ, బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని, అంగన్వాడి సెంటర్, సెగ్రిగేషన్ షెడ్డు, స్మశాన వాటిక నిర్వహణను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్