బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే

64చూసినవారు
తిరుమలగిరి మండలం నెల్లికల్ గ్రామ పంచాయతీ పరిధిలోని చెంచువాని తాండాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సావిటి బాలు గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ శుక్రవారం స్వయంగా వారి ఇంటికి వెళ్లి వారు బీఆర్ఎస్ యొక్క క్రియాశీలక సభ్యత్వం పొందడం వలన వారికి మంజూరైన బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును వారి కుటుంబ సభ్యులకు ₹2, 00, 000/- చెక్కును అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్