సేవా భారతి నల్గొండ ఆధ్వర్యంలో వీధి గ్రంధాలయం ప్రారంభం

70చూసినవారు
సేవా భారతి నల్గొండ ఆధ్వర్యంలో వీధి గ్రంధాలయం ప్రారంభం
సేవా భారతి నల్గొండ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ టౌన్ లోని అర్బన్ కాలనీలో నల్గొండ టూ టౌన్ పోలీసులు వీధి గ్రంధాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సేవా భారతి సంస్థ సభ్యులు మాట్లాడుతూ, వివిధ సేవా బస్తీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వీధి గ్రంథాలయాల ద్వారా ప్రతి ఇంటికి ఒక పుస్తకాన్ని చేర్చి యువతను మార్గంలో నడిపించడమే లక్ష్యమని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్