త్రిపురారంలో రోడ్డు ప్రమాదం

66చూసినవారు
త్రిపురారంలో రోడ్డు ప్రమాదం
త్రిపురారం సత్యనారాయణపురం రోడ్డులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల ప్రకారం.. టాటా ఏసి వాహనం బైకు రెండు ఢీ కొని ముగ్గురికి గాయాలయ్యాయి. కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు ఆంజనపల్లి గ్రామస్థులుగా గుర్తిoచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్