ప్రకృతి పరిరక్షణతోనే మానవాళికి మనుగడ

12841చూసినవారు
ప్రకృతి పరిరక్షణతోనే మానవాళికి మనుగడ
ప్రకృతి పరిరక్షణతోనే మానవాళికి మనుగడ అని జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ, సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ ఛైర్మెన్ డా. బొమ్మర బోయిన కేశవులు అన్నారు. రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో సోమవారం నిర్వహించిన ధరిత్రి దినోత్సవంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం, విచ్చలవిడిగా వినియోగమవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల భూమి దెబ్బతింటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్