నిరుపేదలకు అన్నదానం

81చూసినవారు
నిరుపేదలకు అన్నదానం
నార్కట్ పల్లి మండలంలోని శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం చెర్వుగట్టులో, చౌటుప్పల్ పట్టణంలోని అమ్మ నాన్న ఆశ్రమంలో గురువారం గోపగోని శ్రీనివాస్ జ్ఞాపకార్థంగా కుమారుడు హిమాన్ అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సముద్రాల శంకర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్