కాంగ్రెస్ పార్టీలో చేరిన బోళ్ళ వెంకట్ ముదిరాజ్

77చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన బోళ్ళ వెంకట్ ముదిరాజ్
బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బోళ్ళ వెంకట్ ముదిరాజ్ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచన నల్గొండ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ ఆదేశాల మేరకు మంత్రి ఆధ్వర్యంలో పని చేస్తానని వెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్