ఆర్టీసీ ఆధ్వర్యంలో మర్యాద దినోత్సవం

70చూసినవారు
ఆర్టీసీ ఆధ్వర్యంలో మర్యాద దినోత్సవం
ప్రతి నెల మూడవ శుక్రవారం ఆర్టీసీ వారి మర్యాద దినోత్సవాన్ని డిపోల్లో నిర్వహిస్తామని నల్గొండ డిఎం శ్రీనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు గులాబీ పూలు అందజేశారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా ఉండాలని, కొత్త ప్రయాణికులను ఆకట్టుకోవాలని సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్