దండంపల్లి గ్రామంలో వంద మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక

82చూసినవారు
దండంపల్లి గ్రామంలో వంద మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక
కాంగ్రెస్ పార్టీలో నూతన చేరికలతో నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్యలు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండ మండలం దండంపల్లిలో పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్