నల్గొండ ఓటు వేసిన స్వతంత్ర అభ్యర్థి

60చూసినవారు
నల్గొండ ఓటు వేసిన స్వతంత్ర అభ్యర్థి
నల్గొండ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 7గంటల నుండి ప్రారంభమైంది, నల్గొండ లోకసభ నుండి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి గోలి సైదులు నల్గొండ మండల పరిధిలోని తన స్వగ్రామం దండంపెల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇప్పటికే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు సజావుగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్