రేపటి నుంచి ప్రత్యేక పాలన

83చూసినవారు
రేపటి నుంచి ప్రత్యేక పాలన
నల్గొండ జిల్లాలోని 31 మండలాల్లో రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. రాష్ట్రంలో ఇవాళ జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ పదవీ కాలం ముగిసింది. పరిపాలనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లాలోని 31 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ నల్గొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్