హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్లో న్యూఢిల్లీ, ముంబైకి చెందిన రెండు భారతీయ విద్యార్థుల బృందాలు నాసా అవార్డులు గెలుచుకున్నాయి. KIET గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఢిల్లీ-NCR ‘క్రాష్ అండ్ బర్న్’ విభాగంలో అవార్డును గెలుచుకోగా.. ముంబైకి చెందిన కనకియా ఇంటర్నేషనల్ స్కూల్కి ‘రూకీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించిందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) ప్రకటించింది.