రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారు: మోడీ

59చూసినవారు
రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారు: మోడీ
నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు ప్రధానులు అంతా రిజర్వేషన్లను వ్యతిరేకించారని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డా.బీఆర్ అంబేద్కర్ లేకుంటే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చేవి కావన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మంత్రులకు నెహ్రూ లేఖ రాశారని పేర్కొన్నారు. పాట్నాలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఇటీవల మృతి చెందిన సుశీల్ మోడీ కుటుంబ సభ్యులను ప్రధాని మోడీ పరామర్శించారు.

సంబంధిత పోస్ట్