అంబేద్కర్ లేకుంటే నెహ్రూ రిజర్వేషన్లు ఇచ్చేవారు కాదు: మోడీ

60చూసినవారు
అంబేద్కర్ లేకుంటే నెహ్రూ రిజర్వేషన్లు ఇచ్చేవారు కాదు: మోడీ
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను తొలగించి ‘ఓటు జిహాదీ’లకు అప్పగించేందుకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు. బీహార్ లోని తూర్పు చంపారన్ లో మాట్లాడుతూ.. 'అంబేద్కర్ లేకుంటే నెహ్రూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించి ఉండేవారు కాదు. INC నాయకులకు రామమందిరాన్ని సందర్శించడానికి సమయం లేదు. కానీ వాళ్లు నిందితుల ఇళ్లకు వెళ్లి భోజనం వండి తింటారు అని మండిపడ్డారు. లాలూ ఇంట్లో రాహుల్ నాన్ వెజ్ వండిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్