ప్రభుత్వ ఉద్యోగులకు అమల్లోకి కొత్త పెన్షన్ విధానం

65చూసినవారు
ప్రభుత్వ ఉద్యోగులకు అమల్లోకి కొత్త పెన్షన్ విధానం
కేంద్రప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్రప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ పథకం (NPS) కింద ఏకీకృత పెన్షన్ పథకం (UPS) ఎంపికను అందించింది. ఈ క్రమంలో రాష్ట్రాలకు కూడా అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత కేంద్రప్రభుత్వ ఉద్యోగులు NPS కింద UPS ఎంపికను ఎంచుకోవచ్చు లేదా UPS ఎంపిక లేకుండా NPSతో కొనసాగవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్