భారతి రైస్ ను అందించాలి

57చూసినవారు
భారతి రైస్ ను అందించాలి
రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం భారత రైస్ ను అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు పసుపుల వెంకన్న కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సన్న బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్రం భారత రైస్ ను అందిస్తోందన్నారు. అయితే ఆ బియ్యం పంపిణీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి రేషన్ దుకాణాల ద్వారా భారత రైస్ ను అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్