ఇంటర్ టాపర్లకు సన్మానం

58చూసినవారు
ఇంటర్ టాపర్లకు సన్మానం
ఇంటర్ పరీక్షా ఫలితాలలో ఉత్తీర్ణత సాధించి మంచి మార్కులతో ప్రతిభ కనబరిచిన మైనారిటీ అమ్మాయిలకు మైనారిటీ నాయకులు సన్మానం చేశారు. శనివారం ఉదయం వారు ఇంటర్ ఆఫర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మహ్మద్ రియాజొద్దీన్, మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫసి ఉల్లా, పొనకల్ మాజీ ఉపసర్పంచ్ మోసిన్ ఖాన్, జన్నారం ఏఎంసి మాజీ డైరెక్టర్ రజాక్, మైనార్టీ నాయకులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you