ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

59చూసినవారు
ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామంలో 9 లక్షల 50 వేల రూపాయల నిధులతో నిర్మించనున్న శ్రీ నల్ల పోచమ్మ ఆలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ది లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నార

సంబంధిత పోస్ట్