తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి

58చూసినవారు
తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి
కడెం మండలంలోని కొత్త మద్దిపడగ శివారులో ఏర్పాటు చేసిన పునరాస కాలనీకి వెళ్ళడానికి మైసంపేట్, రాంపూర్ గ్రామాల ప్రజలు సిద్ధంగా ఉండాలని అటవీ శాఖ ఎఫ్డిపిటి శాంతారామ్ సూచించారు. బుధవారం సాయంత్రం ఆయన రాంపూర్, మైసంపేట్ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కొంత మందిని పునరావాస కాలనీకి తరలించామని, మిగిలిన వారు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్