ఎమ్మార్వోకు వినతి పత్రం

51చూసినవారు
ఎమ్మార్వోకు వినతి పత్రం
జన్నారం మండలంలోని ప్రతి గ్రామానికి చెందిన చెరువుల యొక్క హద్దులను గుర్తించి హద్దులను ఏర్పాటు చేసి చెరువులను రక్షించాలని కోరుతూ శుక్రవారం రోజున స్థానిక ఎమ్మర్వో కు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా కబ్జాకు పాల్పడితే వారిని గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్