పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి

80చూసినవారు
పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి
తమకు రావాల్సిన ఆరు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఖానాపూర్ డివిజన్ పరిధిలోని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న బేస్ క్యాంపు వాచర్లు వినతి పత్రం సమర్పించారు. గురువారం సాయంత్రం వారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో డిఎఫ్ఓకు వినతి పత్రం అందజేశారు. తమకు ఆరు నెలల ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పెండింగ్ వేతనాలు ఇచ్చేలా చూడాలని డిఎఫ్ఓను వారు కోరారు.

సంబంధిత పోస్ట్