విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది

79చూసినవారు
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. బుధవారం మధ్యాహ్నం దస్తురాబాద్ మండల కేంద్రంలో నూతన జడ్పీ పాఠశాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా మౌలిక సౌకర్యాలు పెంచుతున్నామని తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఎమ్మెల్యే బొజ్జూ సూచించారు.

సంబంధిత పోస్ట్