ఎండలే ఎండలు

54చూసినవారు
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగింది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం మ. 2 రెండు గంటలకు 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. అయితే ఎండల తీవ్రత మాత్రం 45 డిగ్రీలుగా ఉన్నట్లు అనిపించిందని ప్రజలు తెలిపారు. రాబోయే మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మధ్య నమోదు కావచ్చని వారు స్పష్ట చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్