బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: సుగుణక్క

50చూసినవారు
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: సుగుణక్క
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నాయకురాలు సుగుణక్క అన్నారు. సిర్పూర్ (యు) మండలంలోని పుల్లారా గ్రామంలో శనివారం ఉదయం ఆత్రం రాజు అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న సుగుణక్క వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్