అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన లొకేశ్వరం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం. మండల కేంద్రానికి చెందిన పోతారాజు ప్రశాంత్ గత కొన్నాళ్లుగా అతిగా మద్యనికి బానిసయ్యాడు. ఉదయం ఓ వైన్స్ షాపు ముందు అతిగా మద్యం తాగి అక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య జ్యోతి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.