విద్యార్థులను ఎండలో కూర్యోబెట్టిన స్కూల్ యజమాన్యం

1077చూసినవారు
బాసర మండల కేంద్రంలోని నాగభూషణ స్కూల్లో పిల్లలు ఫీజు కట్టలేదని ఎండలో కూర్చోబెట్టింది స్కూల్ యజమాన్యం. పిల్లలని ఎండలో కూర్చోబెట్టారని తెలుసుకొని గురువారం ఎన్ ఎస్ యూ ఐ ఆధ్వర్యంలో నాగభూషణ స్కూల్ విద్యాలయానికి వెళ్లి ప్రిన్సిపాల్ తో పిల్లలను ఎండలో ఎందుకు కూర్చోబెట్టారని అడుగుతే ఫీజు కట్టలేదని కూర్చోబెట్టామని సమాధానమిచ్చింది స్కూల్ యజమాన్యం. పిల్లలని ఎండలో కూర్చోబెట్టాలని ఏదైనా రూల్ ఉందా అడిగితే నాకు తెలువది అని సమాధానం ఇచ్చారు ప్రిన్సిపాల్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్