ఎస్పీని కలిసిన భైంసా నూతన ఏఎస్పీ

65చూసినవారు
ఎస్పీని కలిసిన భైంసా నూతన ఏఎస్పీ
నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలను పోలీస్ కార్యాలయంలో భైంసా సబ్ డివిజన్ నూతన ఏఎస్పీగా నియమితులైన అవినాష్ కుమార్ బుధవారం సాయత్రం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఎస్పీ జానకి షర్మిలకు పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భైంసా సమస్యలపై చర్చించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్