భైంసా: మహిళా మోర్చ అధ్యక్షురాలిని కలిసిన రచయిత బాలాజీ

76చూసినవారు
భైంసా: మహిళా మోర్చ అధ్యక్షురాలిని కలిసిన రచయిత బాలాజీ
భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన బీజేపీ మండల మహిళా మోర్చ అధ్యక్షురాలు సీరం సుష్మా రెడ్డిని కవి రచయిత మోటివేషన్ స్పీకర్ రెడ్ల బాలాజీ కలవడం జరిగింది. ఆమెకు తను రాసిన గీత శక్తి పుస్తకం బహుమతిగా అందజేశారు. బాలాజీ కలిసిన సందర్భంగా మరిన్ని రచనలు చేయాలని మారుమూల గ్రామంలో పుట్టి తెలుగు సాహిత్యం మీద మక్కువ పెంచుకొని ఈనాడు కవి రచయితగా మారడం అభినందనీయం అని సుష్మా రెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్