నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ ఏర్పాటు

1569చూసినవారు
నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ ఏర్పాటు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీని శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కమిటీలో డాక్టర్. రమాదేవి, లోలం శ్యాంసుందర్, విలాస్ గాదేవార్, డాక్టర్ కిరణ్ కోమూరెవర్ సభ్యులుగా ఉంటారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్