గ్రామ పంచాయతీని సందర్శించిన డీపీవో

69చూసినవారు
గ్రామ పంచాయతీని సందర్శించిన డీపీవో
కుంటాల మండలంలోని కల్లూరు గ్రామాన్ని డీపీవో శ్రీనివాస్ శుక్రవారం సందర్శించారు. గ్రామంలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను, నర్సరీ, స్మశాన వాటికను పరిశీలించారు. పంచాయతీ రికార్డులను తనికి చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులలో అవకతవకలు జరగకుండా నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని, వేసవి కాలాన్ని సృష్టిలో పెట్టుకొని మొక్కలకు రెండు పూటలా నీరు అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్