వేవో, విబి ఆధ్వర్యంలో గణ సన్మానం

84చూసినవారు
వేవో, విబి ఆధ్వర్యంలో గణ సన్మానం
బైంసా పట్టణానికి చెందిన విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ రంగు సౌమ్య సంపత్ కూచిపూడి నృత్యంలో రాష్ట్రస్థాయిలో పలు కార్యక్రమాలు నిర్వహించడంతో బెంగళూరులోని యూనివర్సిటీ నుండి ఇటీవల డాక్టరేట్, సాధించడంతో వారికి పదోన్నతి పొందిన టీచర్ విశ్వనాధ్ ను విశ్వబ్రాహ్మణ సంగం, వేఓ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివో నాయకులు వెంకటాచారి, బైంసా పట్టణ అధ్యక్షులు గోపాల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్