ఘనంగా 299వ అహిల్యా బాయి హోల్కర్ జయంతి

78చూసినవారు
ఘనంగా 299వ అహిల్యా బాయి హోల్కర్ జయంతి
ముధోల్ మండల కేంద్రంలోని ముక్తాదేవి నగర్ కురుమ సంఘం భవనంలో రాజమాత అహిల్యా బాయి హోల్కర్ 299వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అహిల్యా బాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపిటిసి దేవోజి భూమేష్ మాట్లాడుతూ.. ఇండో రాజ్యాన్ని పాలించిన రాణి అహిల్యాబాయి యుద్ధంలో భర్తతో పాటు సంతానాన్ని కోల్పోయిన ధైర్యంతో ముష్కర మూకలకు భయపడకుండా రాజ్యాన్ని కాపాడుకుందని అన్నారు.

సంబంధిత పోస్ట్