పోక్సో జడ్జీకు సన్మాన కార్యక్రమం

565చూసినవారు
నల్గొండ జిల్లా ఫోక్సో జడ్జీగా నియమితులైన విశాల్ దిలీప్ రావ్ కులకర్ణికు భైంసా పట్టణంలో శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరయ్యారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి కులకర్ణిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండల నాయకులు, జడ్జీలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్