బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిద్దాం

68చూసినవారు
పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆత్రం సక్కు‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మండల నయకులు అన్నారు. సోమవారం ముధోల్ మండలం రువ్వి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో. ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేసి మోసపోవద్దని అన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్