భీమా చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

66చూసినవారు
భీమా చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ముధోల్ నియోజకవర్గంలోని పలువురు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లో పాలసీలు కలిగి ఉండి వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చేతుల మీదుగా బుధవారం భీమా చెక్కులను పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా భీమా కలిగి ఉండాలని అనుకోని పరిస్థితుల్లో కుటుంబ పెద్దకు ఏదైనా జరిగితే జీవిత భీమా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్