నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

79చూసినవారు
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కనాకపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ముథోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో పయనించాలని అన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్