తొలిరోజు శైలపుత్రి అవతారంలో బాసర అమ్మవారు

83చూసినవారు
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి లయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం అమ్మవారు తొలిరోజు శైలపుత్రి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్