కేజీబీవీలో 20 మంది విద్యార్థినులకు అస్వస్థత

68చూసినవారు
కేజీబీవీలో 20 మంది విద్యార్థినులకు అస్వస్థత
నర్సాపూర్ (జి) లోని కేజీబీవీ పాఠశాలలో 20 మంది విద్యార్థినులు బుధవారం మధ్యాహ్నం భోజనం తిని అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు అయిన 15 మంది విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఐదుగురిని నిర్మల్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, గురువారం 15 మంది విద్యార్థులను నిర్మల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్