గోదామును పరిశీలించిన కలెక్టర్

4057చూసినవారు
గోదామును పరిశీలించిన కలెక్టర్
లక్ష్మణచందా మండలం బోరిగాం గ్రామంలో నిర్మిస్తున్న గోదాంను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. వెహింగ్ మిషిన్, ఇతర పనులను వెంటనే పూర్తీ చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్