ఆలయ నిర్మాణ పనులు పరిశీలన

83చూసినవారు
ఆలయ నిర్మాణ పనులు పరిశీలన
సారంగాపూర్ మండలంలోని సుప్రసిద్ధ ఆడేల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులను దేవాదాయ శాఖ ఎస్ఈ మల్లికార్జున్ రెడ్డి బుధవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. నూతన అమ్మవారి విగ్రహం, పోతరాజు స్వాములు, ద్వారక శక్తులు దీపస్తంభం తయారికి కమిషనర్ అనుమతులు తీసుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో కాంట్రాక్టర్ లక్కడి జగన్మోహన్ రెడ్డి, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్