మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి

70చూసినవారు
దేశం సురక్షితంగా ఉండాలంటే మళ్ళీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి గోడెం నగేష్ తో కలిసి మామడ, లక్ష్మణచాంద, సోన్ మండలంలో శనివారం రాత్రి కార్నర్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నగేష్ ను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్