ముఖ్యమంత్రిని కలిసిన ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్

4207చూసినవారు
ముఖ్యమంత్రిని కలిసిన ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నూతన మున్సిపల్ చైర్ పర్సన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి మున్సిపాలిటీలో నెలకొన్న ముఖ్యమైన సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం సమర్పించండి జరిగింది. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్